రాష్ట్రీయం

పొత్తు వద్దంటే ఓ నమస్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 27: బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ పొత్తు వద్దంటే నమస్కారం పెట్టి మాట్లాడుకుందాం. అది వాళ్లు, వాళ్ల లీడర్‌షిప్పే ఆలోచించుకోవాలి. నేను మిత్రధర్మం పాటిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మీ మిత్రపక్షమైన బీజేపీనే మిమ్మల్ని అటాక్ చేస్తుంది కదా? అన్న ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. తాను మిత్రధర్మం పాటిస్తున్నానన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా. నిన్న కూడా ఎయిర్‌పోర్టులో తాడేపల్లిగూడెం వాళ్లు వస్తే డోంట్‌టాక్. మాట్లాడవద్దని తిట్టిపంపించా’నని గుర్తు చేశారు.