రాష్ట్రీయం

కంటతడి పెట్టిన రాజకుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శ్రీదేవి మరణం వార్త విని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమెతో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రవీంద్రభారతిలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులకు సత్కారం, మరోసారి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి సన్మానం సందర్భంగా శ్రీదేవిని కలిసినట్లు ఆమె తెలిపారు. రెండుసార్లు విమానంలో కలిశానని, ఎప్పుడు కలిసినా తనను ఆమె ఆప్యాయంగా నవ్వుతూ పలకరించేదని రాజకుమారి గుర్తు చేసుకున్నారు.