జాతీయ వార్తలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.04పాయింట్లు నష్టపోయి 33,835.74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15.95 పాయింట్ల నష్టంతో 10,410.90 పాయింట్లకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా కీలక పరిణామాలేవీ లేకపోవడంతో సూచీలు నష్టాల్లో కదలాడాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.87వద్ద కొనసాగుతోంది.