బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లను కూడా కరోనా వరస్ భయం వెంటాడుతున్నది. ఫలితంగా నష్టాలు తప్పలేదు. తీవ్రమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ బుధవారం 1300 పాయింట్లు పతనమై 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 328 పాయింట్లు కోల్పోయి 9000 పాయింట్ల దిగువన 8638 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.