జాతీయ వార్తలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై, చివరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 239 పాయింట్లు నష్టపోయి 26,397 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,111 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో బీపీసీఎల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.45శాతం లాభపడి రూ.1,011 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.13 వద్ద కొనసాగుతోంది.