ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో సమ్మె ప్రభావం .. అంతంత మాత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : సార్వత్రిక సమ్మె సందర్భంగా శుక్రవారం ఎపిలో బస్సు సర్వీసులకు పెద్దగా అంతరాయం కలగలేదు. ఒక వర్గం కార్మికులు నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎపి ఎన్జీవోల సంఘం సమ్మెకు మద్దతు ప్రకటించింది. విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సమ్మె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. సిఐటియు, ఎఐసిటియు, ఐఎన్‌టియుసి సంఘాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. మిగతా కార్మిక సంఘాలు సమ్మెకు దూరంగా ఉంటున్నాయి. విధులకు హాజరయ్యేవారిని ఎవరూ అడ్డుకోకుండా భద్రతా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. సమ్మె వల్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని ఉక్కు కర్మాగారం అధికారులు చెబుతున్నారు.