జాతీయ వార్తలు

ముంబయిలో విద్యార్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రైల్వే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ మతుంగ-దాదర్ రైల్వేస్టేషన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు. రైళ్లను ఆపివేశారు. రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలు రాసి నెలలు గడస్తున్నా భర్తీ చేయటం లేదని విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆందోళనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 60కి పైగా లోకల్ రైళ్ల సర్వీసులు నిలిపివేశారు.