జాతీయ వార్తలు

ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాజివారిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు సీకల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన వారిగా గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.