ఆంధ్రప్రదేశ్
క్లాస్రూమ్లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 February 2016
శ్రీకాకుళం: తరగతిలోనే డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగింది. రాజాం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సోమవారం ఉదయం ఎప్పటిలాగే తరగతి గదులను తెరవగా, ఓ గదిలో విద్యార్థి తేజ మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో కళాశాల సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు విజయనగరం జిల్లాకు చెందిన వాడని, ఇతని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.