తెలంగాణ

రైస్‌మిల్లు గుమస్తా ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: బియ్యం దొంగతనం చేస్తున్నట్లు రైస్‌మిల్లు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందిన ఎ.రాజు అనే 40 ఏళ్ల గుమస్తా మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. దుగ్గొండి మండలం మధిరలో ఈ ఘటన జరిగింది. మిల్లు యాజమాన్యం వేధింపుల వల్లే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బంధువులు ఆరోపిస్తూ బుధవారం రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. వేధింపుల ఫలితంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాజు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.