ఆంధ్రప్రదేశ్‌

ఏయూలో విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీలోని మమతా వసతిగృహంలో గురువారం తెల్లవారుజామున కిటికీకి ఉరేసుకుని న్యాయ విద్యార్థి యశస్వి ఆత్మహత్య చేసుకున్నాడు. యశస్వి స్వగ్రామం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. వ్యసానాలకు బానిస అయినందున మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.