ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామంలో బుధవారం ఉదయం ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు.