తెలంగాణ

నేడు వడగాలుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా వేడి ఉంటోంది గనుక వేసవి ప్రతాపం బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వడగాలుల జోరు అధికంగా ఉంటుంది.