జాతీయ వార్తలు

నేటీతో అయోధ్య కేసుకు ముగింపు:చీఫ్ జస్టిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అయోధ్య కేసు వాదనలు నేటితో ముగిస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వాదనలు ముగిస్తున్నట్లు తెలిపారు. అయోధ్య కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం వహిస్తున్న విషయం విదితమే. గత 39 రోజులుగా ధర్మాసనం రోజూ విచారిస్తోంది. నవంబర్ 17తో చీఫ్ జస్టిస్ పదవీకాలం ముగుస్తోంది. దీంతో అప్పటికీ తీర్పు వెలువరించే అవకాశం ఉంది.