జాతీయ వార్తలు

లోక్‌ అదాలత్‌కు పునరంకితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:పేదలకు ప్రయోజనం కలిగిస్తున్న లోక్ అదాలత్‌కు అందరూ పునరంకితం కావాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్.్ఠకూర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన 14వ అఖిలభారత న్యాయాధికార సంస్థ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. లోక్ అదాలత్‌కు సవాళ్లు ఎదురౌతున్నాయని, అయినా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పేదలకు న్యాయసేవ అందించడం ముఖ్యమని, లోక్‌అదాలత్‌లతో వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.