ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: కర్నూలు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి శనివారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నగరంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపిలో చేరారు. వైకాపాలో ఇటీవలి పరిణామాలతో ఇమడలేకే తాను పార్టీ మారానని మోహన్‌రెడ్డి తెలిపారు.