తెలంగాణ

ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పోరడోని కుంటలో నలుగురు విద్యార్థులు గురువారం ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలను గ్రామస్థులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. విద్యార్థులు మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన వారు.