తెలంగాణ

జగిత్యాల తహసీల్దార్‌ కార్యాలయం సామాగ్రి జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్‌ : జగిత్యాల తహసీల్దారు కార్యాలయం సామాగ్రిని కోర్టు ఆదేశాలతో ఈరోజు జప్తు చేశారు. పట్టణానికి తాగునీరు అందించేందుకు 174 మంది రైతులకు చెందిన భూములను 34 ఏళ్ల క్రితం తీసుకుని రిజర్వాయర్‌ నిర్మించారు. భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా జాప్యం చేసింది. తహసీల్దార్‌ కార్యాలయం సామాగ్రిని జప్తు చేయాలని జగిత్యాల రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు తహసీల్దార్‌ కార్యాలయంలోని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.