జాతీయ వార్తలు

తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్టు ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్టు ధరను పెంచేశారు. తాజ్‌ను లోపలికి వెళ్లి వీక్షించాలంటే అదనంగా రూ.200లు చెల్లించాలని భారత పురావస్తు శాఖ చీఫ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణాకర్ వెల్లడించారు. దేశీయ సందర్శకులు రూ.250, విదేశీ పర్యాటకులు రూ.1300, సార్క్ దేశాలకు చెందిన సందర్శకులు రూ.750లు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.