తెలంగాణ

కరవుపై టి.అసెంబ్లీలో వాగ్యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరవు పరిస్థితులపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు జీవన్‌రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. రైతుల గురించి తెలియని వారు కరవుపై మాట్లాడడం వింతగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.