ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో బుధవారం జరిగింది. స్థానికులు ఈ ముగ్గురినీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. తీవ్ర గాయాల కారణంగా ముగ్గురూ మరణించారని పోలీసులు తెలిపారు.