తెలంగాణ

జిల్లాల విభజనపై రాజీవ్ శర్మ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం ఉదయం సచివాలయంలో కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష ప్రారంభించారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నుంచి నివేదికలను తీసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇదే విషయమై కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్ సమీక్షిస్తారు. రాబోయే దసరా నాటికి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.