ఆంధ్రప్రదేశ్‌

నేడు చంద్రబాబుతో కర్నూలు టిడిపి నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: భూమా నాగిరెడ్డి, ఆయన అనుచరులు టిడిపిలో చేరుతారన్న వార్తలు ఊపందుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు కర్నూలు జిల్లా టిడిపి నేతలు శనివారం ఇక్కడికి వస్తున్నారు. భూమాను పార్టీలో చేర్చుకోరాదని బలమైన వాదన వినిపించేందుకు ఆయన ప్రత్యర్థులు కూడా బాబును కలిసే అవకాశం ఉంది. భూమా నాగిరెడ్డితో పాటు కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని ఇక్కడకు రప్పిస్తున్నారు.