ఆంధ్రప్రదేశ్‌

వారికి స్వప్రయోజనాలే ముఖ్యం:కళా వెంకట్రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: జనసేన, వైకాపా పార్టీలకు ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు పార్టీల నేతలు అయోమయంతో వ్యవహరిస్తున్నారని అన్నారు.