ఆంధ్రప్రదేశ్‌

11న డిడిపిలోకి జ్యోతుల, పరుపుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు ఈ నెల 11న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆ రోజు టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకుంటారు. ఈరోజు కార్యకర్తలతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జ్యోతుల, పరుపుల శుక్రవారం తెలిపారు. ఇటీవల 8మంది వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైకాపాను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.