ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో కేంద్ర బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో దుర్భిక్ష పరిస్థితులను అంచనా వేసేందుకు ఢిల్లీనుంచి కేంద్ర ప్రతినిధుల బృందం బుధవారం నుంచి పర్యటిస్తోంది. కర్నూలు, ప్రకాశం, కృష్ణా, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ బృందం పర్యటించి రైతులను, స్థానిక అధికారులను కలుసుకుంటుంది.