క్రీడాభూమి
టి-20 ప్రపంచకప్కు భారత్ టీమ్ ఎంపిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 5 February 2016
ముంబై: మార్చిలో భారత్లో జరిగే టి-20 ప్రపంచకప్-2016, ఈనెల 24నుంచి జరిగే ఆసియాకప్ క్రికెట్ పోటీలకు భారతజట్టును బిసిసిఐ ప్రకటించింది. అనుభవజ్ఞులకు పెద్దపీట వేస్తూ ఇటీవలికాలంలో జట్టుకు దూరమైన పలువురి సీనియర్ ఆటగాళ్లకు మళ్లీ జట్టులో స్థానం కల్పించారు. యువ ఆల్రౌండర్ పవన్నేగికి ఎవరూ ఊహించని విధంగా జట్టులో అవకాశం దక్కింది. మహేంద్రసింగ్ థోని కెప్టెన్గా వ్యవహరించనుండగా శిఖర్ధావన్, రోహిత్శర్మ, విరాట్కోహ్లి, యువరాజ్సింగ్, సురేశ్రైనా, హర్భజన్సింగ్, ఆశిస్నెహ్రా, అజింక్య రహానే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమిలకు జట్టులో అవకాశం కల్పించారు.