జాతీయ వార్తలు

రైల్వేస్టేషన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైలోని సుగంబాకం రైల్వేస్టేషన్‌లో రైలు కోసం నిరీక్షిస్తున్న స్వాతి (25) అనే ఇన్ఫోసిస్ ఉద్యోగినిని పట్టపగలే ఓ ఆగంతకుడు హత్య చేసి పరారయ్యాడు. ఆ వ్యక్తి కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాగా తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.