జాతీయ వార్తలు

భారత వాయుసేనలోకి రెండు తేజస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఇక్కడి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) సంస్థ రూపొందించిన స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ దేశ వైమానిక దళంలో చేరింది. ఇక్కడ శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో దక్షిణాది వైమానిక దళం అధిపతి ఎయర్ మార్షల్ జస్బిర్ వాలియా సమక్షంలో రెండు తేజస్ విమానాలను హెచ్‌ఎఎల్ అందజేసింది. ఈ ఏడాది 6, వచ్చే ఏడాది 8 తేజస్‌లను వైమానిక దళం సమకూర్చుకుంటుందని అధికారులు తెలిపారు.