తెలంగాణ

తెలంగాణ పోలీసులకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపాలని ఆదేశించింది. ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.