జాతీయ వార్తలు

టెలికాం శాఖలో అవకతవకలు జరగలేదు: మంత్రి రవిశంకర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: టెలికాంశాఖలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ శుక్రవారం స్పష్టం చేశారు. మోదీ సర్కారు రూ.45వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రవిశంకరప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ, రెండేళ్లలో టెలికాంశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.