తెలంగాణ

తెలంగాణలో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో 126 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని, రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల పరిధిలో 443 మంది అభ్యర్థులు పోటీపడ్డారని తెలిపారు. కాగా ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుది నిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని అన్నారు.