రాష్ట్రీయం

రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈమేరకు ఈ ఐదు రోజులు ఎండిలు మండిపోతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈనెల 18వతేదీ నుంచి 20వరకు పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.