క్రీడాభూమి

జింబాబ్వేపై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే: హరారేలో జరుగుతున్న సెకండ్ వన్డే మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వేపై గెలుపొందింది. 127 పరుగుల టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో రెండు పరుగులు చేస్తే భారత్ గెలుపు ఖాయమయ్యే సమయంలో 27వ ఓవర్‌ నాలుగో బంతికి నైర్ ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే తాను ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలించడంతో 26.5 ఓవర్లలో భారత్ 129 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు లోకేష్ రాహుల్ 33, నైర్ 39 పరుగులు చేసి ఔట్ కాగా, అంబటి రాయుడు 41, మనీష్ పాండే 4 పరుగులు చేశారు.
జింబాంబ్వే: 126/ ఆలౌట్ (34.3 ఓవర్లలో)
భారత్ : 129/2 (26.5 ఓవర్లలో )