జాతీయ వార్తలు

తమిళనాడు తీరంలో రెడ్ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తమిళనాడులోని రామనాథపురం జిల్లా సముద్ర తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నై నుంచి పెద్ద యుద్ధనౌకను కూడా రామేశ్వరం తీరానికి పంపించాయి. కోస్ట్ గార్డు దళాలు బోట్లలో గస్తీ కాస్తున్నాయి.