ఆంధ్రప్రదేశ్‌

కోస్తాంధ్రకు తుపాను ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కోస్తాంధ్రకు తుపాను ముప్పు ముంచుకు వచ్చింది. మచిలీపట్నానికి 1210 కి.మీ దూరంలోనూ, చెన్నైకి 1040 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తుపానుగా మారింది. దీంతో కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల 20 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.