ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో సంపూర్ణ మధ్యపాన నిషేధం:టీటీడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుపతిలో సంపూర్ణ మధ్యపాన నిషేధాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్లు టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మండలి సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో మద్య నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. గరుఢ వారధిని పూర్తిచేస్తామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తిచేసినందుకు ఎంపిక చేసిన శాశ్వత, కాంట్రాక్క్ ఉద్యోగులకు రూ.14వేలు, రూ.6,850లు బ్రహ్మోత్సవా పారితోషంగా ఇస్తామని తెలిపారు. అలాగే టీటీడీలో అటవి విభాగంలో పనిచేస్తున్న 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలిన నిర్ణయించినట్లు తెలిపారు.