రాష్ట్రీయం
తెలుగు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 February 2017
తిరుమల: తెలుగు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. చెప్పారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రెండురాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయని హైదరాబాద్లో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరిస్తామని. భగవంతుడికి ప్రాంతీయ భేదాలు లేవని ఆయన తెలిపారు. తెలంగాణ తరపున స్వామివారికి మొక్కులు చెల్లించామన్నారు.