రాష్ట్రీయం

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనాన్ని తొమ్మిది రోజుల పాటు నిలిపివేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు భక్తుల రాకను నిలిపివేయనున్నారు. తిరుమలలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ జరపాలన్నా ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.