తెలంగాణ
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 June 2016
హైదరాబాద్: మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటోందని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ చర్యలను తాము అడ్డుకుని భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత జయశంకర్ వర్ధంతిని తెరాస సర్కారు అధికారికంగా నిర్వహించక పోవడం తనకు ఆవేదన కలిగించిందన్నారు. వచ్చే ఏడాదైనా ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దుకోవాలన్నారు.