జాతీయ వార్తలు

వరద బాధితులకు రూ.700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వరద బాధితులకు నేరుగా రూ.700 కోట్ల నష్టపరిహారాన్ని అందజేసి తమిళనాడు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆర్థిక సాయం అందించే సమయంలో దళారుల ప్రమేయాన్ని, అవకతవకలను అరికట్టేందుకు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో 14 లక్షల వరద బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమ చేశారు.