జాతీయ వార్తలు

తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 234 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ మే 2వ తేదీతో ముగుస్తుంది. మే 16న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 19న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. సుమారు 5.6 కోట్ల మంది ఓటింగ్ హక్కును వినియోగించుకోనుండగా, ఇందుకోసం 65 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు.