తెలంగాణ

బోర్డు తిప్పేసిన ఏజిస్ పరివార్ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: హుజురాబాద్‌లో సుమారు రెండు వేల మంది నుంచి కోటి రూపాయల మేరకు డిపాజిట్లు వసూలు చేసిన ఏజిస్ పరివార్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆ సంస్థ ఎండి శ్రీనివాస్ శుక్రవారం నుంచి అదృశ్యమైనట్లు బాధితులు చెబుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఆవిర్భవించిన ఏజిస్ సంస్థ పలు స్కీములను ఎరగా వేసి భారీగా డిపాజిట్లు వసూలు చేసి, ఇపుడు బోర్డు తిప్పేసిందని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.