ఆంధ్రప్రదేశ్‌

చిట్టీల పేరిట రూ. 3కోట్లకు టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: చిట్టీల పేరుతో 12 మంది నుంచి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. ఇక్కడి అక్యయ్యపాలెంకు చెందిన జయరామ్ అనే కానిస్టేబుల్ ట్రాఫిక్ ఇ-చలానా విభాగంలో పనిచేస్తూ చిట్టీల వ్యాపారం నడుపుతున్నాడు. గడువు తీరినప్పటికీ చిట్టీల మొత్తం చెల్లించకపోవడంతో తాము మోసపోయామని గుర్తించి బాధితులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.