జాతీయ వార్తలు

అత్యుత్తమ వారసత్వ నగరం వరంగల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 2014-15 ఏడాదికి గాను జాతీయ పర్యాటక పురస్కారాలు అందించింది. వరంగల్‌ నగరం దేశంలోని అత్యుత్తమ వారసత్వ నగరంగా ఎంపికైంది. పర్యాటక అభివృద్ధిలో మధ్యప్రదేశ్‌ తొలిస్థానంలో, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ రైల్వే స్టేషన్‌ ఉత్తమ పర్యాటక స్నేహపూర్వక రైల్వేస్టేషన్‌గా ఎంపికైంది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌ అత్యుత్తమ స్మారక కట్టడంగా పురస్కారం అందుకొంది.