ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్ బోల్తా: ఐదుగురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. పొన్నలూరు మండలం విప్పగుంట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.