తెలంగాణ

ఇసుక ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు కూలీలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: నవీపేట మండలం సిర్లపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలు మరణించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నందున తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.