ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో గిరిజన మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు స్పోర్ట్సు కాలేజీని ప్రారంభిస్తామని, వారికి 50 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, గిరిజన గ్రామాల్లో నీటి కొరతను నివారిస్తామని, విశాఖలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తామని ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు. అరకులో ఉత్పత్తయ్యే కాఫీకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.