జాతీయ వార్తలు
త్రిపురలో 18 మంది రోహింగ్యాల అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 April 2018
అగర్తాలా: త్రిపురలోని ఖోవై జిల్లాలో 18 మంది రోహింగ్యా శరణార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందునే వీరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.