జాతీయ వార్తలు

మోదీతో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారంనాడు భేటీ అయ్యారు. కొత్తగా చేపట్టే సచివాలయం భవనాల నిర్మాణానికి బైసాన్ పోలో, జింఖాన మైదానంలోని భూములను కేటాయించాలని కోరారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వల్ల భూముల బదలాయింపులో జాప్యం జరుగుతుందని తాము భావిస్తున్నట్లు అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.